రామాయంపేట స్నేహ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Author

TELANGANA KERATAM

Sr Reporter | Uncategorized

ఎంపీసీ రెండవ సంవత్సరం విద్యార్థి రాష్ట్రస్థాయి లో ఒకరు. ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ ఒకరు, బైపిసి లో ఒకరు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. స్నేహ కళాశాలల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ వెల్లడి. తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12: సెకండ్ ఇయర్ ఎంపీసీ లో ఈ వృత్తివి శ్రీ 990/1000 మార్కులు సాధించి స్టేట్ ఏడవ ర్యాంకు సంపాదించింది. ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీలో ఏ.లోకేష్ 466/470 మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచాడు. బైపీసీ మొదటి సంవత్సరంలో బి.స్పందన...